అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విమానాశ్రయం నిర్మాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో జీఎంఆర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fo4nQJ
ఏపీ ప్రభుత్వం-జీఎంఆర్ ఒప్పందం: భోగాపురంలో విమానాశ్రయం, ‘మెట్రో’పై జగన్
Related Posts:
ఈస్ట్ జోన్ డిసిపి ఆఫీస్ లో సందడి చేసిన ఓ బుజ్జి పోలీస్ .. బుడతడి హడావిడి మామూలుగా లేదుగా !!ఈరోజు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిసిపి ఆఫీస్ లో ఓ బుజ్జి పోలీస్ అధికారి సందడి చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ను మానిటర్ చేస్తూ, పెట్రోలింగ్ వాహనం లో తిరుగుతూ పోల… Read More
‘ఏపీలో గ్రామ వాలంటీర్ల తొలగింపు -35ఏళ్లు దాటితే వేటు’పై జగన్ సర్కారు వివరణ -అసలేమైందంటే..ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్య స్థాపన కోసమే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ సర్కారు ఘనంగా చెప్పుకుంటుండగా, అసలా వాలంట… Read More
బాసన్ చార్కు రోహింగ్యాలు, శాటిలైట్ ఇమేజేస్ ఇవిగో.. లక్ష మంది వరకు, కానీ ఆందోళన..రోహింగ్యాలను బంగాళాఖాతంలోని భాసన్ చార్కు బంగ్లాదేశ్ పంపిస్తోంది. భద్రతా కారణాల వల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం రోహింగ్యాలను కాక్స్ బజార్లో ఆశ్రయం కల్ప… Read More
అన్నదాతలను ఆదుకోండి, రైతుల వెతల వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్..నివర్ తుపాన్ బీభత్సంతో అన్నదాత నడ్డి విరిగింది. రైతులతోపాటు కౌలు రైతుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్రదేశ్లో కొందరి బాధలను టీడీపీ నేత నారా లోకేశ్ ప్… Read More
కన్నీళ్లు పెట్టించిన 2020: ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీ బాలు, సుశాంత్ సింగ్ రాజ్పుత్... మరణాలున్యూఢిల్లీ: 2020 ఈ సంవత్సరం ప్రపంచ ప్రజల్లో ఓ పీడ కలగా మిగిలిపోనుంది. 2019లోనే కరోనా మహమ్మారి చైనాలో పుట్టినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం 2020లోనే తీవ… Read More
0 comments:
Post a Comment