అమరావతి: ఉన్నత విద్యావకాశాలకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షల విధానంలో జగన్ సర్కార్ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. పరీక్షలు రాయడాన్ని సులభతరం చేసింది. ఆరు పేపర్లకు మాత్రమే విద్యార్థులు పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టింది. రెండో పేపర్ అంటూ ఇక ఉండదు. ఈ మార్పులను ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే పరిమితం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XUCGsN
ఏపీలో టెన్త్ పరీక్షలు ఇక ఈజీ: విప్లవాత్మకం: ఆరు పేపర్లే: ప్రశ్నలు కుదింపు..పరీక్షా సమయం పెంపు
Related Posts:
పుల్వామా వీరజవాన్లకు బిచ్చగత్తె రూ.6.61 లక్షల విరాళం!, మృతి చెందాక దాతగా..జైపూర్/అజ్మీర్: పుల్వామా దాడి నేపథ్యంలో అమర జవాన్ల కుటుంబాలకు ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు.. మొదలు … Read More
జగన్ ఇలాకాపై పవన్ కళ్యాణ్ కన్ను, తెరపైకి థర్డ్ ఫోర్స్! అంత సీన్లేదని వైసీపీఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు.… Read More
జనసేన టిక్కెట్ కోసం మాజీ మంత్రి బాలరాజు దరఖాస్తు, మీరూ పోటీ చేస్తారా.. చివరి తేది ఇదేఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం కోసం జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే 170 బయో… Read More
వెధవకూతలు కూస్తే నాలుక కోస్తా: చింతమనేనికి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎంపీ హెచ్చరికఏలూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్… Read More
'పుల్వామా ఘటన తెలిసి మోడీ తినలేదు, మంచినీళ్లు ముట్టలేదు.. ఆ రోజు ఏం జరిగిందంటే'న్యూఢిల్లీ: ఓ వైపు పుల్వామా ఘటన జరిగి యావత్ భారతం బాధలో ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం తన కర్తవ్యం మరిచి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద సినిమా షూట… Read More
0 comments:
Post a Comment