భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో విపరీతంగా పెరిగిపోయిందన్నారు డెయిలీ హంట్ న్యూస్ యాప్ ప్రెసిడెంట్ ఉమాంగ్ బేడీ. ముఖ్యంగా దేశ ప్రజలు వార్తలను ఫాలో అవుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగిందన్నారు. వార్తల పట్ల వినియోగదారుడికి ఉన్న ఆసక్తే నేడు వ్యాపార వ్యూహాలకు ఆయుధంగా మారిందని తద్వారా టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం జరుగుతోందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CbW0WY
వినియోగదారుడికి మంచి వార్తలు అందించడమే డెయిలీహంట్ ముఖ్య ఉద్దేశం: ఉమాంగ్ బేడీ
Related Posts:
Target Mamata:బెంగాల్ పన్నీర్ సెల్వం ఎవరు..?బీజేపీ నయా స్కెచ్..టైగర్ బోన్లో చిక్కేనా..!!వచ్చే ఏడాదిలో ఉత్తరాఖండ్కు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కేవలం గత నాలుగు నెలల్లోనే ఆ రాష్ట్రానికి మూడు ముఖ్యమంత్రి వచ్చాడు. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం … Read More
AP-TS జల వివాదంలో ట్విస్ట్ -తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల పిటిషన్ :జగన్-కేసీఆర్ జోడి, టార్గెట్ మోదీకృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న జల వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రుల పరస్పర ప్రకటనలతో మాటల యుద్ధం మొదల… Read More
షాక్: కుప్పకూలిన సైనిక విమానం -భారీగా జవాన్ల మృతి -ఉగ్రవాదులపై పోరుకు వస్తుండగా..ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం 92 మంది జవాన్లతో వెళుతోన్న సైనిక విమానం సి-130 కుప్పకూలడంతో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవ… Read More
దేశంలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 955మంది బలి, కొత్తగా 43,071 కేసులు -35కోట్లు దాటిన టీకాలుదేశంలో కరోనా రెండో దశ విలయం క్రమంగా అదుపులోకి వస్తోన్న వేళ, రోజువారీ మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. తొలి వేవ్ తో పోల్చుకుంటే రెండో వే… Read More
భారం మాపై మోపి వెళ్లిపోయారు... ఆఫ్ఘన్ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే.. : అమెరికాపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడుఆఫ్ఘనిస్తాన్లో శాంతి,సుస్థిరత స్థాపనకు రెండు దశాబ్దాల పాటు అక్కడి ఉగ్రవాదంపై పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవలే అక్కడినుంచి పూర్తి స్థాయిలో నిష్క్ర… Read More
0 comments:
Post a Comment