ఆఫ్ఘనిస్తాన్లో శాంతి,సుస్థిరత స్థాపనకు రెండు దశాబ్దాల పాటు అక్కడి ఉగ్రవాదంపై పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవలే అక్కడినుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అమెరికా,నాటో దళాలు ఆఫ్ఘన్ భూభాగాన్ని వీడాయో లేదో తాలిబన్ ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కాబూల్ నగరానికి 500కి.మీ దూరం వరకు చొచ్చుకెళ్లారు. ఆ ప్రాంతాలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UpBTR3
భారం మాపై మోపి వెళ్లిపోయారు... ఆఫ్ఘన్ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే.. : అమెరికాపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు
Related Posts:
టిక్ టాక్ కు కౌంటర్ గా మిత్రో యాప్- చైనా సెంటిమెంటే ఆధారం- షాకిచ్చిన గూగుల్...చైనాతో లడఖ్ లో సరిహద్దు వివాదం తర్వాత భారతీయుల వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. చైనా ఉత్పత్తులకు పోటీగా దేశీయ ఉత్పత్తుల రూపకల్పనకు ఇప్పటికే చాలా ప్రయ… Read More
భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహంవాషింగ్టన్: గత కొద్ది రోజులుగా భారత సరిహద్దుల వద్ద చైనా తన బలగాలను మోహరించడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి చర్యల… Read More
విడిపోయి6ఏళ్లు,తెలంగాణలో ఏపీ ఆస్తులెన్ని? కేసీఆర్తో డీలింగ్లో చంద్రబాబు-జగన్ సేమ్.. బీజేపీ ఫైర్..తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు, సీఎం కేసీఆర్కు శుభాభినందనలు వెల్లువెత్తాయి… Read More
ఓడిన 4 నెలలకు బీజేపీలో బిగ్ ఛేంజ్.. తివారి ఔట్.. గుప్తా ఇన్.. మూడు రాష్ట్రాలకు కొత్త సారధులుఒకవైపు కరోనా విలయం కొనసాగుతున్నా.. జూన్ 1 నుంచి అన్ లాక్ 1.0 అమలులోకి రావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ కలాపాలూ ఊపందుకున్నాయి. అందరికంటే ముందు అధికార బీజేప… Read More
పీసిసి నేతల దిగ్బంధనం ఎందుకు.?అరెస్టుల వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గులాబీ పార్టీ కి మైనస్.!హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ కల సాకారమై నేటికి ఆరు సంవత్సరాలు పూర్తవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా… Read More
0 comments:
Post a Comment