Monday, March 25, 2019

కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పాకిస్తాన్ లో పోటిచేస్తే గెలుస్తుందోమో ,రాంమాధవ్

కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో కనుక పోటి చేసి ఉంటే అక్కడ గెలిచేదని బిజేపి జనరల్ సెక్రటరీ ఈశాన్య రాష్ట్రాల ఇంచార్జ్ రాంమాధవ్ ఎద్దేవా చేశారు. ఢిల్లి ఎయిమ్స్ చెలరేగిన మంటలు, .కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ప్రయోజనాల కోసం పనిచేస్తుందా, లేక భారత ప్రయోజనాల కోసం పని చేస్తుందా అర్థం కావడం లేదని అన్నారు..ఇక ఇండియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Omsd2Z

Related Posts:

0 comments:

Post a Comment