Tuesday, April 21, 2020

పిండినీళ్లలో మత్తు కలిపి కల్లు తయారీ..! సుర ప్రియులారా.. జర భద్రం..!!

హైదరాబాద్ : లాక్ డౌన్ సందర్బంగా దేశం మొత్తం షడ్ డౌన్ అయ్యింది. ఎంతో మందికి ఇష్టమైన మద్యపానం మీద కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. మద్యం అందుబాటులో లేక చాలా మంది మందుబాబులు స్వీయ నియంత్రణ కోల్పోయిన మానసిక రోగులుగా మారిన ఉందాతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మద్యపానం దొరకకపోడంతో మద్యపాన ప్రియులు కల్లును సేవిస్తున్నట్టు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VpZq2o

Related Posts:

0 comments:

Post a Comment