ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం గ్రౌండ్ ప్లోర్లో గల ట్రామాకేర్ సెంటర్ నుంచి మంటలు చెలరేగాయి. ఆపరేషన్ థియేటర్ ప్రాంగణంలో ప్రమాదం జరిగినట్టు తమకు సాయంత్రంం 6.13 గంటలకు సమాచారం అందినట్టు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. వెంటనే ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది వెళ్లి, మంటలార్పుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరుగలేదని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUbfz1
Monday, March 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment