హైదరాబాద్/ఖమ్మం: తెలుగదేశం పార్టీకి భారీ షాక్ తగలనుంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీకి వరుసగా షాక్లు తగులుతున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఆరుగురు కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకట వీరయ్య కూడా తెరాసలో చేరుతున్నారు. రాజమండ్రి నుంచి చెబుతున్నా.. పోటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u9HH0S
చంద్రబాబుకు సన్నిహితుడి భారీ షాక్, కాంగ్రెస్లోకి నామా: కేటీఆర్ ద్వారా లాబీయింగ్, నో చెప్పిన కేసీఆర్
Related Posts:
Rasi Phalalu (29th july 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Covid 19 : 13 నెలల్లో 3 సార్లు కోవిడ్ బారినపడ్డ యువ డాక్టర్... వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా...కరోనా వ్యాక్సిన్లు కల్పించే రక్షణ,వాటి సమర్థతపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కొత్తగా పుట్టుకొచ్చే కోవిడ్ వేరియంట్లపై వాటి ప్రభావం ఏ మేరకు అన… Read More
Uttar Pradesh Road Accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... 18 మంది అక్కడికక్కడే మృతి..ఉత్తరప్రదేశ్లోని బరాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సును ట్రక్కు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడ… Read More
వెలకట్టలేని సేవలందించారు: యడ్యూరప్పపై ప్రధాని మోడీ ప్రశంసలు, బొమ్మైకి అభినందనలున్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సేవలను ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో, కర్ణాటక అభివ… Read More
ఆ విద్యార్థికి రూ.4 లక్షలు చెల్లించండి: ఫీడ్జీ సంస్థకు తేల్చిచెప్పిన కన్జూమర్ కమిషన్హైదరాబాద్: ఓ విద్యార్థి ఫీజు విషయంలో వినియోగదారుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తనకు బోధన నచ్చలేదని, చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి చే… Read More
0 comments:
Post a Comment