హైదరాబాద్/ఖమ్మం: తెలుగదేశం పార్టీకి భారీ షాక్ తగలనుంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీకి వరుసగా షాక్లు తగులుతున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఆరుగురు కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకట వీరయ్య కూడా తెరాసలో చేరుతున్నారు. రాజమండ్రి నుంచి చెబుతున్నా.. పోటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u9HH0S
చంద్రబాబుకు సన్నిహితుడి భారీ షాక్, కాంగ్రెస్లోకి నామా: కేటీఆర్ ద్వారా లాబీయింగ్, నో చెప్పిన కేసీఆర్
Related Posts:
మీ రాజకీయ చదరంగంలో నేను చిన్నపావును కావొచ్చు కానీ: నేడు కర్నూలులో పవన్ పర్యటనకర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం (24-02-2019) నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఓర్వకల్… Read More
మీ రాజకీయాల కోసం ఆడుకోవద్దు: కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించిన ప్రధాని మోడీలక్నో: ఉత్తర ప్రదేశ్లో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. యూపీలోని గోరఖ్పూర్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి… Read More
గాయపడ్డ వ్యక్తిని భుజంపై వేసుకుని, కిలోమీటర్ పరుగెత్తిః అంబులెన్స్ సకాలంలో రాకహోషంగాబాద్ః కదులుతున్న రైలు నుంచి కింద పడ్డాడో వ్యక్తి. తీవ్రంగా గాయపడ్డాడు. రైలు పట్టాల పక్కన రక్తమోడుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుత… Read More
షికాగోలో పాకిస్తాన్,చైనా దౌత్యకార్యాలయాల బయట శాంతియుత ర్యాలీ నిర్వహించిన ఇండో అమెరికన్లుఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులకు చైనా మద్దతును ఉపసంహరించుకోవాలంటూ షికాగోలోని చైనా దౌత్యకార్యాలయం ఎదుట ఇండో అమెరికన్లు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవ… Read More
త్వరలో తెలంగాణలో మహిళా మంత్రులు ?హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లభించనుంది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈసారైనా మహిళలక… Read More
0 comments:
Post a Comment