ఉత్తరప్రదేశ్లోని బరాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సును ట్రక్కు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు.మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్నో-అయోధ్య జాతీయ రహదారిపై రామ్ సనేహీ ఘాట్ సమీపంలో అర్ధరాత్రి 1.30గం. సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x4n3gx
Tuesday, July 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment