Tuesday, July 27, 2021

Uttar Pradesh Road Accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... 18 మంది అక్కడికక్కడే మృతి..

ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సును ట్రక్కు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు.మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్నో-అయోధ్య జాతీయ రహదారిపై రామ్ సనేహీ ఘాట్ సమీపంలో అర్ధరాత్రి 1.30గం. సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x4n3gx

Related Posts:

0 comments:

Post a Comment