ఉత్తరప్రదేశ్లోని బరాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సును ట్రక్కు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు.మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్నో-అయోధ్య జాతీయ రహదారిపై రామ్ సనేహీ ఘాట్ సమీపంలో అర్ధరాత్రి 1.30గం. సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x4n3gx
Uttar Pradesh Road Accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... 18 మంది అక్కడికక్కడే మృతి..
Related Posts:
ఆఫీసుకు లక్ష్మీకళ రావాలంటే?డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్… Read More
సర్వేలతో పాటు ఇదీ అటు వైపే!: 2019లో ఏపీకి ముఖ్యమంతి వైయస్ జగన్?అమరావతి: 2014లో అతివిశ్వాసంతో ఓడిపోయామని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన… Read More
కాశ్మీరీ ఐఏఎస్ రాజీనామాపై కేంద్రమంత్రి స్పందన, నిప్పులు చెరిగిన చిదంబరంన్యూఢిల్లీ: కాశ్మీరీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్ రాజీనామాపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. అతను ఉగ్రవాదాన్ని ఖండించడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు… Read More
అలోక్ వర్మకు హైపవర్ కమిటీ షాక్, సీబీఐ డైరెక్టర్గా తొలగింపు, ఎక్కడకు బదలీ చేశారంటే?న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ అలోక్ వర్మకు షాక్ తగిలింది. ఆయన బాధ్యతలు చేపట్టిన రోజులోనే హైపవర్ కమిటీ గట్టి ఝలక్ ఇచ… Read More
జగన్ ఎవరెవరికి ఎందుకు లొంగిపోయారంటే?: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల సంచలన లేఖఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు గురువారం ఘాటైన బహిరంగ లేఖ రాశారు… Read More
0 comments:
Post a Comment