న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సేవలను ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో, కర్ణాటక అభివృద్దికి ఆయన చేసిన కృషిని వర్ణించడానికి పదాలు సరిపోవని అన్నారు. దశాబ్దాలుగా కష్టనష్టాలకోర్చి.. ఆయన రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యారనన్నారు. ప్రజా సంక్షేమం పట్ల ఆయనుకున్న నిబద్ధత వెలకట్టలేనిదని యడ్యూరప్పపి ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l5LmZb
వెలకట్టలేని సేవలందించారు: యడ్యూరప్పపై ప్రధాని మోడీ ప్రశంసలు, బొమ్మైకి అభినందనలు
Related Posts:
అయోధ్యలో హనుమంతుడి విగ్రహాం నెలకొల్పండి, సుందరకాండ పారాయణంతో ఆశీస్సులు: ఆప్ ఎమ్మెల్యేఅయోధ్యలో రామమందిరం నిర్మించే పరిసరాల్లో భారీ హనుమంతుడి విగ్రహాం ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ కోరారు. రామాలయం నిర్మించే సమ… Read More
‘అమరావతి నుంచి అహ్మద్ పటేల్ వరకు.. అవినీతి చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైస్సార్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీతికి … Read More
నా కొడుక్కి 14 ఏళ్లు.. రేపటి తరం కోసమే నా పోరాటం: ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం‘‘సుదీర్ఘ అధ్యయనం తర్వాత ప్రారంభించినప్పటికీ జనసేన పార్టీ.. తన మొట్టమొదటి ఎన్నికల్లోనే దారుణంగా ఓడిపోయింది. వ్యక్తిగతంగా పోటీ చేసిన రెండు చోట్లా నేను … Read More
హరహర మహా దేవ ... శివరాత్రికి ముస్తాబవుతున్న శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లామహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శివాలయాలు శివనామస్మరణతో మారుమోగనున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ సర్వాంగ సు… Read More
కమల్హాసన్ భరోసా: ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి సాయం..భారతీయుడు-2 సినిమా షూటింగ్ సందర్భంగా క్రేన్ కూలి చనిపోయిన కుటుంబాలకు హీరో కమల్హాసన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుల కుటుంబానికి రూ.కోటి అందజేస్త… Read More
0 comments:
Post a Comment