న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సేవలను ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో, కర్ణాటక అభివృద్దికి ఆయన చేసిన కృషిని వర్ణించడానికి పదాలు సరిపోవని అన్నారు. దశాబ్దాలుగా కష్టనష్టాలకోర్చి.. ఆయన రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యారనన్నారు. ప్రజా సంక్షేమం పట్ల ఆయనుకున్న నిబద్ధత వెలకట్టలేనిదని యడ్యూరప్పపి ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l5LmZb
వెలకట్టలేని సేవలందించారు: యడ్యూరప్పపై ప్రధాని మోడీ ప్రశంసలు, బొమ్మైకి అభినందనలు
Related Posts:
మోదీ కొత్త కేబినెట్ తొలి భేటీ -సాయంత్రం 5 గంటలకు -కీలక నిర్ణయాలు, విశేషాలివే..భారీ పునర్వ్యవస్థీకరణ తర్వాత కేంద్ర కేబినెట్ తొలిసారి భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నూతన కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం 5 గంటలక… Read More
వైఎస్ షర్మిల పార్టీ నేడే ప్రారంభం: ఇడుపులపాయ-జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్, ఫ్యామిలీ హాజరుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ ష… Read More
మహిళలపై మోదీ చిన్న చూపు? -మొన్నటిదాకా నలుగురే -కొత్తగా 7గురితో కలిపి పూర్తి జాబితా ఇదేఆడపిల్లల కోసం బేటి బచావో-బేటీ పడావో దగ్గర్నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు అమలు చేస్తోన్న పలు పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తుండటం తెలిసిందే. అయితే, పద… Read More
ఇద్దరు సీఎంల గొడవ ఒక డ్రామా : జగన్ ఇంటికి దగ్గరలోనే అత్యాచారమా : పార్టీకి కొత్త కమిటీలు ..పవన్ కళ్యాణ్..!!తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్.. జగన్ పైన జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రెండు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా సాగుతున్న జల వివాదం ప్… Read More
భారీ షాక్: భారత ప్రభుత్వ ఆస్తులు సీజ్ -కెయిర్న్ ఎనర్జీ వివాదంలో ఫ్రాన్స్ కోర్టు సంచలన ఆదేశంభారత్-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు సంబంధించి దసో ఏవియేషన్ తో కుదిరిన ఒప్పందాలలో భారీ అవినీతి జరిగిందనే అంశంపై అక్కడి కోర్టుల్లో విచా… Read More
0 comments:
Post a Comment