డిస్పూర్ : జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గౌరవించి సంబోధించడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకడుగు ముందేసిన సమాచార హక్కు కార్యకర్త రాజు మహంతా దేశ ద్రోహ కేసు పెట్టారు. అసోంలోని మోరిగన్ జిల్లాలోని పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ డౌన్ .. యూజర్ల ఆగ్రహం, పరిష్కరిస్తామన్న కంపెనీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XX5m2n
రాహుల్ గాంధీపై దేశ ద్రోహ కేసు .. ఎందుకంటే ?
Related Posts:
పెళ్ళాం టీ ఇవ్వలేదని ప్రాణాలు తీసుకున్న భర్త ... షాక్ లో భార్యసంసారం అంటేనే అనేక చిన్న చిన్న చికాకులు ఉంటూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న ఘర్షణలు సైతం కామనే. అయితే చిన్న కారణానికి మనస్తాపం చెందిన భర్త ఆత్మ… Read More
శివాలయాల్లో ప్రదక్షిణలు అలా చేయకూడదంట.. అన్ని ఆలయాల్లో మాదిరిగా చేస్తే..డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151 దేవాలయానికి మానవ దేహానికి అవినాభావ సంబంధం ఉంది.దేవాలయానికి వెలితే మనస్సుకు ప్రశాంతత కలగడమే కా… Read More
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రమేయం పట్ల యజ్ఞం జరుగుతోందా..? వైసీపి నేతల ప్రస్తావన దేనికి సంకేతం..??అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాలతో ప్రమేయం లేని వ్యక్తులకు రాజకీయ ప్రధాన్యత కల్పిస్తూ ప్రజ… Read More
90 రోజులుగా జైల్లోనే: బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు చిదంబరంన్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ… Read More
కేదారేశ్వర వ్రతం చేస్తే.. అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదా?డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151 చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన కేదారేశ్వర నోము నోచుక… Read More
0 comments:
Post a Comment