డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151 దేవాలయానికి మానవ దేహానికి అవినాభావ సంబంధం ఉంది.దేవాలయానికి వెలితే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది.ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకునే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు తమ వీలునుబట్టి ఎక్కువ ప్రదక్షిణలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xwzv8L
శివాలయాల్లో ప్రదక్షిణలు అలా చేయకూడదంట.. అన్ని ఆలయాల్లో మాదిరిగా చేస్తే..
Related Posts:
అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: హైదరాబాద్లో ప్రజల ఇక్కట్లుహైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలు వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయ… Read More
కేరళలో మరింత తగ్గిన కరోనా కేసులు: 10 వేల లోపు కేసులు.. 149 మంది మృత్యువాతదైవ భూమి కేరళలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 12 వేల పైచిలుకు కేసులు రాగా.. ఇవాళ అదీ మరింత తగ్గింది. గత 24 గంటల్లో 8850 కరోన… Read More
Girl: బాయ్ ఫ్రెండ్ తో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడిన చెల్లెలు, గొంతుకోసి చంపేసిన అన్న !చెన్నై/ పళని: తండ్రి చనిపోవడంతో అన్న ఆ కుటుంబాన్ని నెట్టుకుని వస్తున్నాడు. ఈ కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకోవడానికి వారి బంధువులు ఆ ఇంటికి వచ్చి వెలుత… Read More
రూ.64 కోట్లు మాయం: అరెస్టయిన వారి ఖాతాలో లేని నగదు.. మరీ ఎక్కడ నగదుతెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో నిధుల లెక్క తేలలేదు. సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని విచారిస్తున్న… Read More
TTD: శ్రీవారి కాలినడక భక్తుల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి షెల్టర్స్ నిర్మాణం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి !చెన్నై/ తిరుపతి: తమిళనాడు రాజధాని చెన్నై సిటీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నడచివచ్చే భక్తుల సౌకర్యార… Read More
0 comments:
Post a Comment