Sunday, March 17, 2019

కశ్మీర్‌లో ఘాతుకం: మహిళా పోలీస్ అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు

జమ్ముకశ్మీర్ : కశ్మీర్‌లో మరోసారి తుపాకుల మోత వినిపించింది. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని వేహిల్ ఏరియాలో మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఇందులో మహిళా స్పెషల్ ఆఫీసర్ మృతి చెందారు. అధికారిక సమాచారం ప్రకారం ఖష్బూ అనే మహిళను శనివారం మధ్యాహ్నం కొందరు మిలిటెంట్లు కాల్చి చంపినట్లు తెలుస్తోంది.ఈ ఘటన ఆ మహిళా స్పెషల్ ఆఫీసర్ ఇంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HDo4WN

Related Posts:

0 comments:

Post a Comment