Monday, July 5, 2021

ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఔదర్యం -కొవిడ్ బాధితులకు 20 రోజుల సెలవులు -మార్చి 25 నుంచే వర్తింపు

కొవిడ్ టెస్టుల దగ్గర్నుంచి వ్యాక్సిన్ల పంపిణీ దాకా చాలా అంశాల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపైనా ఔదార్యం చూపింది. కరోనా వల్ల విధులకు హాజరుకాని ఉద్యోగులకు 20 రోజుల సెలవులు ప్రకటిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 25 నుంచీ సదరు ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. మార్చి 25

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jONIuS

0 comments:

Post a Comment