హైదరాబాద్ : తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ హిందువులను ఉద్దేశిస్తూ'హిందూ గాళ్ళు-బొందు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OdNlZd
కేసీఆర్ పై ఈసీకి వీహెచ్పీ ఫిర్యాదు...వారి మనోభావాలు దెబ్బతిన్నాయట
Related Posts:
ఆ జిల్లా పరిషత్ స్కూలు టీచర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు .. విశ్వగురువుగా గుర్తింపు .. రూ. 7కోట్ల నగదుమహారాష్ట్రలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు ప్రపంచం మెచ్చిన ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. మహారాష్ట్ర జిల్లాపరిషత్ పాఠ… Read More
భారత్ హెచ్చరించినా.. రైతు ఉద్యమానికి కెనడా ప్రధాని మరోసారి మద్దతు.. ఐరాస కూడా...ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి బయటి నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించి భారత్ ఆగ్రహానికి గురైన కెనడా ప్రధ… Read More
CM home town: కర్ఫ్యూ, 144 సెక్షన్ కొనసాగింపు, సొంత ఊరిపై సీఎం డేగకన్ను, ఆ రోజు వరకు అదే సీన్ !బెంగళూరు/ శివమొగ్గ/ మంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్, యడియూరప్ప సొంత జిల్లాలో మతఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, సీఎం సొంత… Read More
గ్రేటర్ మేయర్ పీఠం... టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు...? అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నారు..?జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్… Read More
చంద్రబాబు పెట్టిన భిక్షతో ఎదిగి ఫేక్ సీఎం కోసం గాలి మాటలా ..కొడాలి నానీ పై దేవినేని ఉమా ఫైర్తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు దేవ… Read More
0 comments:
Post a Comment