బెంగళూరు/ శివమొగ్గ/ మంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్, యడియూరప్ప సొంత జిల్లాలో మతఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, సీఎం సొంత జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్ ల పరిధిలో కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భజరంగ్ దళ్ నాయకుడి మీద కొందరు దాడులు చెయ్యడంతో గొడవలు మొదలైనాయి. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33M5A0R
Saturday, December 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment