అహ్మదాబాదు: రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్తాన్లో దీపావళి జరుపుకుంటారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరగదని అన్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే పాకిస్తాన్లో మాత్రం నిజంగానే దీపావళి పండగ జరుగుతుందని ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు మొత్తం పాకిస్తాన్కు మద్దతుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsrCJ2
పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆదేశంలో దీపావళి పండుగే: విజయ్ రూపానీ
Related Posts:
'అఖిలప్రియ తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఈ విషయం చంద్రబాబు వద్దకు వెళ్లింది'కర్నూలు: మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గన్మెన్లను తిరస్కరించడంపై హోంమంత్రి చినరాజప్ప బుధవారం నాడు స్పందించారు. ఈ సందర్భంగా ఆమెకు చురకలు … Read More
ఇది చాలా ఇబ్బంది: 2050 నాటికి దక్షిణ భారతంలో 20 శాతం ఎక్కువ జనాభా వీరిదేరానున్న ముప్పై ఏళ్లలో దక్షిణ భారత రాష్ట్రాల్లో వృద్దాప్య జనాభా పెరుగుతుందని సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక. 2050 నాటికి 65 ఏళ్లు పైబడిన … Read More
చంద్రులకు నవీన్ పట్నాయక్ హ్యాండ్ : మేము వారితో కలవం : బిజెడి నిర్ణయం ఏంటంటే..జాతీయ రాజకీయాల్లో కూటములు..ఎవరికి మద్దతిచ్చే అంశం పై బిజెపి అధినేత..ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టత ఇచ్చేసారు. కొద్ది రోజుల క్రితం… Read More
పంచాయతీ ఎన్నికల పంచాయితీ షురూ..! కొడంగల్ లో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ డ్రామా..!!కొడంగల్ / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో జరగాల్సిన ఘట్టాలు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. అభ్యర్థుల అపహరణ, క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాలు, ప… Read More
నాకున్న వ్యామోహం అదొక్కటే, జిత్తులమారి బాబుతో పాటు వారిపై యుద్ధం: జగన్ఇచ్చాపురం: తనకు డబ్బు పైన ఎలాంటి వ్యామోహం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. శ్రీక… Read More
0 comments:
Post a Comment