కడప/హైదరాబాద్ : వివేకానంద రెడ్డి హత్యపై ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి, అదికార టీడిపి, ప్రతి పక్ష వైసిపి నేతల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి విమర్శించారు. నీచమైన రాజకీయాల కోసం వివేకానందరెడ్డి మృతిని ఉపయోగించుకుంటున్నారని, చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u7ykPn
వివేకా హత్యతో సంబంధం ఉంటే నడిరోడ్డు మీద కాల్చి చంపండి..! టీడిపి సతీష్ రెడ్డి ఘాటు స్పందన..!
Related Posts:
అజిత్ పవార్ కమ్ బ్యాక్ ఖాయమా?: అజిత్ దాదా వుయ్ లవ్ యూ అంటూ ఎన్సీపీ కార్యకర్తల ప్లకార్డులుముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సొంత గూటికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం మధ్… Read More
పీఎస్ఎల్వీ-సీ47 కార్టోశాట్ కౌంట్ డౌన్: శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్: స్వామివారి పాదాల వద్ద నమూనాతిరుపతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ మంగళవారం ఉదయం తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన… Read More
అనంతనాగ్లో ఐఈడీ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలుశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. ఐఈడీ పేలుడు సంభవించడంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర … Read More
శివసేన సారథ్యంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు ప్రక్రియ షురూ: ఉదయం 8 గంటలకు అసెంబ్లీ స్పెషల్ సెషన్ముంబై: ఒక్క రోజు.. ఒకే ఒక్క రోజు చోటు చేసుకున్న హైడ్రామా నేపథ్యంలో.. మహారాష్ట్రలో అధికారం తలకిందులైంది. రాజకీయ వాతావరణం మారిపోయింది. అధికారం చేతులు మా… Read More
సోనియాగాంధీ కాళ్ల వద్ద తాకట్టు.. శివసేనపై శివాలెత్తిన ఫడ్నవీస్మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందు దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో ఆవేశంగా మాట్లాడుతూ శివసేనపై తీవ్రమైన విమర్శలు చేశారు. అధికార దాహంతో … Read More
0 comments:
Post a Comment