హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘాటైన చురకలు అంటించిన మరుసటి రోజే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో షాకి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. నిన్నటి వరకు తెలంగాణ ఎన్నికలపై సడి సప్పుడు లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా వచ్చాయని, తాము ప్రిపేర్ కాలేదని, కాబట్టి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4VQbI
'పవర్' చూపిస్తాడా?: ఊహించని బాంబుపేల్చిన పవన్ కళ్యాణ్, ఆ దెబ్బ కేసీఆర్కేనా?
Related Posts:
23 వారాల గర్భవతి కావడంతో.. జామియా విద్యార్థి సఫూరకు షరతులతో కూడిన బెయిల్, ఢిల్లీని వీడి..ఢిల్లీ జామియా వర్సిటీలో జరిగిన ఆందోళనలకు సంబంధించి జైలులో ఉన్న జామియా వర్సిటీ విద్యార్థి నేత సఫూర జర్గార్కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూ… Read More
కమలం పేరెత్తాలంటే వణుకు - కలలోనూ కమ్మనైన కలవరింతలు - సాయిరెడ్డి ట్వీట్లకు బుద్ధా కౌంటర్లు...హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో భేటీ కావడం ఏపీలో వైసీపీ, టీడ… Read More
వీడిన పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం డెత్ మిస్టరీ....పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబం మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమె కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కరీంనగర్ పోలీసులు తేల్చారు… Read More
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. కృష్ణా,నల్గొండ జిల్లాలలో .. కారణం ఇదే !!తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో భూమి స్వల్పంగా… Read More
చౌకీదార్ చైనీస్ హై: మోదీపై కొత్త అస్త్రం.. జవాన్లు చనిపోతే ప్రధానికి చైనా ప్రశంసలా?.. కాంగ్రెస్ ఫైర్గాల్వాన్ లోయలో చైనా సైన్యం అతి కిరాతకంగా 20 మంది భారత జవాన్లను హతమార్చడం, మరో 76 మందిని తీవ్రంగా గాయపర్చిన ఘటన, తూర్పు లదాక్ లో ఉద్రిక్తతలపై భారత ప్రధ… Read More
0 comments:
Post a Comment