హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ దక్కని వారు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే, గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారు. లోకసభ ఎన్నికలకు ముందు పలువురు ఆశావహులు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అదిలాబాద్ నుంచి రమేష్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UF3EAF
కాంగ్రెస్లో గందరగోళం: టిక్కెట్ దక్కలేదని పార్టీని వీడుతున్న నేతలు, లిస్ట్లో రమ్య కూడా!
Related Posts:
హుజుర్నగర్ సభకు మరోసారి వర్షం అడ్డంకి...! సాయంత్రం 4 గంటలకు సభహుజుర్నగర్లో నేడు తలపెట్టిన టీఆర్ఎస్ ప్రజా కృతజ్ఞత సభకు మరోసారి వర్షం అడ్డంకిగా మారింది. సభా ప్రాంగణం అంతా బురదమయంగా మారింది. మరోవైపు సభ ప్రాంగణంలో … Read More
నార్సింగిలో మహిళ కిడ్నాప్, అత్యాచారంహైదరాబాద్లో మరోసారి కామంధులు రెచ్చిపోయారు. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సాముహిక అత్యాచారం చేశారు. అనంతరం మహిళలను వదిలివేసి వెళ్లే ప్రయత్నం చేశారు. అయి… Read More
జగన్ బాత్రూంకు 48 లక్షల ఖర్చా?: పేర్ని నానికి వర్ల కౌంటర్అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానిపై వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర… Read More
ఏపీలో మరో జాబ్ నోటిఫికేషన్ .. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ నిరుద్యోగ యువతకు మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పధకాలు ప్రజల దగ్గరకి నేరుగా చేరాలనే ఉద్దేశం… Read More
విదేశాల్లో మెడికల్ డిగ్రీలు కానీ.: మనదేశ పరీక్షలో మాత్రం పాసవడం లేదు, 85శాతం మంది ఫసక్కే!న్యూఢిల్లీ: మనదేశం నుంచి వెళ్లి విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, విదేశాల్లో చదివి వైద్య… Read More
0 comments:
Post a Comment