ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొంత కాలంగా వ్యక్తమవుతోన్న ఆందోళనలు, భయాలు నిజమయ్యాయి. సవరించిన(పెరిగిన) అంచనాలకు నిర్ద్వంద్వంగా నో చెబుతూ జగన్ సర్కారుకు కేంద్రం భారీ షాకిచ్చింది. విభజన హామీల్లో ప్రధానమైన పోలవరం నిర్మాణ వ్యయం అంచనా ఇప్పటికే రెట్టింపుకాగా, ఆ అదనపు ఖర్చును తాము భరించలేమంటూ కేంద్రం కుండబద్దలు కొట్టింది. పాత లెక్కకు మించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PaJPmX
జగన్కు కేంద్రం భారీ షాక్ -పోలవరం తాజా అంచనాలకు ఆర్థిక శాఖ నో -అదే ప్రాజెక్టు వద్ద కొత్త లిఫ్ట్ ఇరిగేషన్
Related Posts:
Vaastu దోషం నరదృష్టి లోపాలు పోవాలంటే ఏం చేయాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కోల్కత నైట్ రైడర్స్ అంటే రోహిత్ శర్మకు ఎంత ప్రేమో: ఏ క్రికెటర్ సాధించని రికార్డు అది..అబుధాబి: ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్-కోల్కత నైట్ రైడ… Read More
అలా చేస్తే అరిష్టం: తిరుమల డిక్లరేషన్ అంశంపై చంద్రబాబు ఆగ్రహంఅమరావతి: తిరుమల డిక్లరేషన్ అంశంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగిన క్రమంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అన్యమతస్థుడైన ముఖ్… Read More
జగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారుప్రభుత్వ విధాన నిర్ణయాలు మొదలుకొని.. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తు లాంటి కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులు, స… Read More
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం: లోయలో పడిన వ్యాన్, 9 మంది గల్లంతుకర్నూలు: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో సుమారు 50 అడుగుల లోయలో ఓ వ్యాను పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంల… Read More
0 comments:
Post a Comment