మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మాజీ సీఎం..జడ్ప్లస్ కేటిగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబును సాధారణ ప్రజల బస్సులో విమానం వద్దకు పంపిస్తారా అని ఆగ్రహించారు. నాటి ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర సమయంలో తాము భద్రత కల్పించామని గుర్తు చేసారు. ఇదే సమయంలో ఆయనకు పైలెట్ వాహనం తొలిగింపు పైన పోలీసులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31ARWKX
Saturday, June 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment