వైయస్ వివేకానంద రెఢ్డిని అత్యంత క్రూరంగా హింసించి..హత్య చేసారు. వివేకా మృత దేహాన్ని తొలుత చూసిన ఆ ముగ్గురుని పోలీసులు ఆరెస్ట్ చేసారు. అయితే, బాత్ రూంలో పడిఉన్న మృతదేహాన్ని బెడ్ రూంలోకి తరలించిన ఈ ముగ్గురు హత్యగా చెప్పలదేనేది పోలీసుల అభియోగం. ఇదే సమయంలో అక్కడ బొట్టు స్టిక్కర్లను పోలీసులు గుర్తించా రు. ఇప్పుడు వీరిని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UgXiKB
వివేకాను క్రూరంగా హింసించి..హత్య : వెలుగు లోకి కీలక అంశాలు : తొలుత ప్రవేశించిన వారే..!
Related Posts:
కరోనా బారినపడ్డ మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్సీ ఇంట్లో 8 మందికి పాజిటివ్...పటాన్చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తల్లి,సోదరుడు,పీఏ,గన్మెన్లకు వైరస్ పాజిటివ్గా నిర్దారణ అ… Read More
కరోనా షాకింగ్: దేశంలో రెండో దశ ఉత్పాతం - అంచనా వేయలేమన్న ఐసీఎంఆర్ - భిన్నంగా వైరస్ తీరు..కరోనా పాజిటివ్ కొత్త కేసుల విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ దేశమైన అమెరికాను సైతం భారత్ అధిగమించింది. గడిచిన వారం రోజులుగా 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమో… Read More
కాక రేపుతున్న సవాళ్లు... 48గంటల డెడ్ లైన్... వైసీపీ-టీడీపీ హోరాహోరీ రాజకీయం...ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుపై అధికార వైసీపీ,ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు సమ అభివృద్ది చెం… Read More
మద్యం ప్రియులకు తీపికబురు: లిక్కర్ షాపుల పని వేళలపై ఆంక్షల ఎత్తివేతహైదరాబాద్: తెలంగాణలో మద్యం ప్రియులకు మరో తీపి కబురు అందింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పనివేళలపై విధించిన ఆంక్షలను ప్… Read More
ఏపీలో కరోనా: లక్షా 70వేల చేరువలో పాజిటివ్ కేసులు, కొత్తగా 63 మరణాలు, జిల్లాల్లో కేసులు ఇలాఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా గత… Read More
0 comments:
Post a Comment