అంత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటే తెలంగాణ సెక్రటేరియట్ లో దోంగలు పడ్డారు, ఓ సీనియర్ మంత్రికి చెందిన పేషిలో కంప్యూటర్ హర్డ్ డిస్క్ లు, విలువైన ఫైళ్లు మాయం చేశారు. హర్డ్ డిస్క్ ల్లో ఉన్న కీలక సమాచారాన్ని తీసుకునేందుకు వాటిని ఎత్తుకెళ్లారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OwlkMv
తెలంగాణ సెక్రటేరియట్ లో దోంగలు పడ్డారు ! ?
Related Posts:
భార్య గర్భాన్ని నిలువునా చీల్చిన కిరాతకుడు: ఆడో, మగో డౌట్: లింగ నిర్దారణ: అయిదుమంది ఆడపిల్లలులక్నో: ఉత్తర ప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఊహించుకోవడానికే వణుకు పుట్టించే ఉదంతం అది. పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడానికి దారుణ కృ… Read More
చల్లారని డిక్లరేషన్ రగడ: టీడీపీ మాజీమంత్రి వినూత్న నిరసన: అలిపిరి వద్ద అనుచరులతో కలిసితిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో అన్యమతస్తుల కోసం ఉద్దేశించిన డిక్లరేషన్ రద్దు వ్యవహారం చల్లారట్లేదు. డిక్లరేషన్ను రద్దు చేయట్లేద… Read More
25న కేబినెట్: అమరావతి భూముల విచారణపైనే ఫోకస్? సిట్ బదులుగా సీబీఐకిఅమరావతి: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 25వ తేదీన సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో కేబినెట్ భే… Read More
కార్పొరేట్లకు బానిసలుగా రైతులు - వ్యవసాయ బిల్లులపై రాహుల్ గాంధీ - రాజ్యసభలో రచ్చసంస్కరణల పేరుతో మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశానికి తీరని నష్టం చేస్తాయని, దేశానికి వెన్నెముక అయిన రైతుల్ని కార్పొరేట్ శక్తులకు బానిసలు… Read More
మైక్ విరగొట్టి.. ప్రతులు చించేసి - ప్రతిపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదంవ్యవసాయ బిల్లులపై చర్చ సందర్బంగా ఆదివారం రాజ్యసభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు.. రైతు ఉత్పత్తుల వ్యాప… Read More
0 comments:
Post a Comment