ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. 100 గుడిసెల వరకు దగ్ధమయ్యాయి. వెస్ట్ ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కీర్తి నగర్ లోని ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు క్షణాల్లో దావానంలా వ్యాపించాయి. దీంతో ఎగిసిపడ్డ అగ్నికీలలు పక్కనే ఉన్న మురికివాడకు వ్యాపించాయి. దీంతో పేదలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H5H8hZ
ఢిల్లీలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. అగ్నికి ఆహుతైన 100 గుడిసెలు
Related Posts:
ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్ : వాటన్నింటికీ బ్రేక్ : రేపు కీలక క్యాబినెట్..!ఏపిలో ఎన్నికల సండది ఊపందుకుంది. ప్రభుత్వం వరుసగా వరాలు ప్రకటిస్తోంది. ప్రతిపక్షం ప్రభుత్వం పై విరుచు కు పడుతోంది.ఈ పరిస్థితుల్లో ఏపి లో ఎ… Read More
'ఎంగిలి టీ కప్పులు పెట్టాల్సిన చేతిలో దేశాన్ని పెట్టాం': చంద్రబాబు దీక్షలో సరికొత్త వివాదంఅమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర వివాదాస్పదం అవు… Read More
అడ్డదారుల్లో 20 వేల కోట్లు..! తుట్టె కదిలిస్తున్న ఐటీ శాఖఢిల్లీ : కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు. చిన్న చితకా కాదు.. పెద్ద వాటికేసి గురి చూడాలన్నది ఆ నానుడి సారాంశం. సరిగ్గా ఐటీ శాఖ అధికారులు అదే వంటబట్టి… Read More
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతిఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒక మహిళ, ఓ చిన్నార… Read More
రథసప్తమి: ఈ రోజు ఏం చేయాలి?మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం వల్ల మహాఫలం లభిస్తుంది. ఆ నెల అంతా నియమం ప్రకార… Read More
0 comments:
Post a Comment