Friday, January 11, 2019

డబ్బులొచ్చాయని 'రైతుబంధు' మేసేజ్.. బ్యాంకుకు వెళ్తే 'పైసలు' రాలే..! ఎన్నికల స్టంటా?

హైదరాబాద్ : రైతుబంధు (యాసంగి) పథకం ద్వారా రూపాయలు ***** మీ **** ఖాతా నం *********** నందు జమ చేయబడింది - వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ఇది ముందస్తు ఎన్నికల వేళ కొందరి ఫోన్ నెంబర్లకు వచ్చిన మేసేజ్. అయితే డబ్బులొచ్చాయన్న ఆనందంతో బ్యాంకుకు వెళ్లిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. ఎందుకిలా జరిగింది. అసలేం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RKZVTC

Related Posts:

0 comments:

Post a Comment