భారత్ పై పలు దాడులకు పాల్పడిన ఉగ్రవాది జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను బ్లాక్లిస్టులో చేర్చే విషయమై చైనా మద్దతు తెలపక పోవడంతో ఆ దేశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు భారత్తో పాటు ఇతర దేశాల్లో కూడా జైషేమహ్మద్ దాడులు చేసి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నదని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ చైనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T6p2No
Thursday, March 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment