ఐక్యరాజ్యసమితి: అనుకున్నదే జరిగింది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని ఓ వైపు కల్లబొల్లి కబుర్లు చెప్పిన చైనా తెరవెనుక మాత్రం జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను వెనకేసుకొచ్చింది. మసూద్ అజార్ను ఉగ్రవాదులు జాబితాలో చేర్చి అతనిపై ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్లు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందు తీసుకొచ్చిన ప్రతిపాదనను చైనా మద్దతు తెలపలేదు. పాకిస్తాన్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XVPP2D
Thursday, March 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment