తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం ఏవిధంగా ఉంది అన్న విషయం పై జాతీయ పోషకాహార సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా సర్వే నిర్వహిస్తుంది. నల్గొండ, కామారెడ్డి ,జనగామ జిల్లాలలో మూడు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 1200 మంది నుండి నమూనాలు సేకరించి సర్వే చేయనున్నారు. ముఖ్యంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gzhWwK
Thursday, August 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment