తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం ఏవిధంగా ఉంది అన్న విషయం పై జాతీయ పోషకాహార సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా సర్వే నిర్వహిస్తుంది. నల్గొండ, కామారెడ్డి ,జనగామ జిల్లాలలో మూడు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 1200 మంది నుండి నమూనాలు సేకరించి సర్వే చేయనున్నారు. ముఖ్యంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gzhWwK
కరోనా వ్యాప్తిపై తెలంగాణా జిల్లాల్లో సర్వే ... ఎన్ఐఎన్, తెలంగాణా సర్కార్ సంయుక్త నిర్వహణ
Related Posts:
జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకూ పార్లమెంటు సమావేశాలు- ఫిబ్రవరి 1న కేంద్ర బడ్డెట్ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ కోసం పార్లమెంటు ఈ నెల 29న సమావేశం కానుంది. ఈ నెల 29న ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 15 వరకూ కొనసాగబోతున్న… Read More
విగ్రహాల ధ్వంసంపై ఇక కఠిన చర్యలే- ఎవరినీ లెక్క చేయొద్దని కలెకర్లు, ఎస్పీలకు జగన్ ఆదేశాలుఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆలయ ఘటనలపై సీఎం జగన్ ఇవాళ మరోసారి సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలకు కారకులను వెతికి పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని, వి… Read More
పవన్ కరివేపాకు , బండి సంజయ్ లో లెవల్ .. చంద్రబాబువి పగటి కలలు : కేఏ పాల్ సంచలనంగతంలో ఏపీ రాజకీయాలలో నేను సైతం అంటూ ప్రజాశాంతి పార్టీ పేరుతో సంచలనం సృష్టించిన కె ఏ పాల్ మరోమారు ఏపీ రాజకీయాలపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కుళ్ళు, కు… Read More
మమతా బెనర్జీకి మరో షాక్: టీఎంసీకి మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా రాజీనామాకోల్కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా,… Read More
ఆంధ్రప్రదేశ్లో యురేనియం తవ్వకాలు: 'పొలాలు బీడువారుతున్నాయి... మనుషులకు వింత రోగాలొస్తున్నాయి'యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించింది. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో యురేనియం … Read More
0 comments:
Post a Comment