తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం ఏవిధంగా ఉంది అన్న విషయం పై జాతీయ పోషకాహార సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా సర్వే నిర్వహిస్తుంది. నల్గొండ, కామారెడ్డి ,జనగామ జిల్లాలలో మూడు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 1200 మంది నుండి నమూనాలు సేకరించి సర్వే చేయనున్నారు. ముఖ్యంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gzhWwK
కరోనా వ్యాప్తిపై తెలంగాణా జిల్లాల్లో సర్వే ... ఎన్ఐఎన్, తెలంగాణా సర్కార్ సంయుక్త నిర్వహణ
Related Posts:
Dalit Bandhu: జులై 26న కేసీఆర్ అధ్యక్షతన మొదటి సదస్సు-హుజురాబాద్ వాసులకు ఆహ్వానంతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న 'దళిత బంధు' పథకానికి సంబంధించి ఈ నెల 26న తొలి అవగాహన సదస్సు జరగనుంది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో … Read More
ఓట్ల కోసమే కేసీఆర్ పథకాలు: తొక్కిపడేస్తం ఖబడ్ధార్ అంటూ ఈటల రాజేందర్ హెచ్చరికకరీంనగర్: హజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్షయంగా ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో… Read More
Covid Third Wave : సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భారత్లో కరోనా థర్డ్ వేవ్...?దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరో… Read More
భార్యాభర్తలే వ్యభిచార నిర్వాహకులు-పీడీ యాక్ట్ నమోదు-చర్లపల్లి జైలుకు తరలింపుహైదరాబాద్ సరూర్ నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ దంపతులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ దంపతులు కాలేజీ విద్యార్థినులను టార్గెట… Read More
ఏపీలో 13 మంది ఐఏఎస్ల బదిలీ... ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు... ఉత్తర్వులు జారీ...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది.పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు శుక్రవారం(… Read More
0 comments:
Post a Comment