నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కావలిలోని పుచ్చలపల్లివారి వీధిలో గురువారం(అగస్టు 27) కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ వివాహితను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేసి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే... కావలికి చెందిన షకీల(25) అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్తతో విబేధాల కారణంగా ఏడాది క్రితం విడాకులు తీసుకుంది. అప్పటినుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D1mOwO
నెల్లూరులో మహిళ దారుణ హత్య... డెడ్ బాడీని రోడ్డుపై పడేసి వెళ్లిన దుండగులు...
Related Posts:
కాంగ్రెస్ మేనిఫెస్టోని వక్రీకరించారు... ప్రైవేట్ వ్యాపారులతో రైతులు నెగ్గుకురాగలరా...?'కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశ ఆహార భద్రతా వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. విపక్ష పార్టీలన్… Read More
Modi Birthday: కింద టపాసులు, గాల్లో పేలిపోయిన బెలూన్లు, 10 సెకన్లలో కలకలం, 30 మందికి !చెన్నై/ అంబత్తూరు/ మదురై: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు (birthday) వేడుకల సందర్బంగా అపసృతి చోటుచేసుకుంది. నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ ఓ వైపు పెద్ద… Read More
MI vs CSK match 1:దుమ్ము దులిపేయండి.. రైనా ఎమోషనల్ కామెంట్స్క్యాష్ రిచ్ గేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఎప్పటిలా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. కరోనావైర… Read More
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మూత? - వైసీపీ నిర్ణయమే కీలకం - రాజ్యసభలో వ్యవసాయ బిల్లులువివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. నిరసనలకు కేంద్రంగా ఉన్న హర్యానాలో అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీకి భారీ మ… Read More
ఏపీలో కొత్తగా 8218 కరోనా కేసులు... మరో 58 మంది మృతి...ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 8,218 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 58 మంది కరో… Read More
0 comments:
Post a Comment