నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కావలిలోని పుచ్చలపల్లివారి వీధిలో గురువారం(అగస్టు 27) కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ వివాహితను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేసి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే... కావలికి చెందిన షకీల(25) అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్తతో విబేధాల కారణంగా ఏడాది క్రితం విడాకులు తీసుకుంది. అప్పటినుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D1mOwO
నెల్లూరులో మహిళ దారుణ హత్య... డెడ్ బాడీని రోడ్డుపై పడేసి వెళ్లిన దుండగులు...
Related Posts:
ఏపీలో యథావిథిగా మున్సిపోల్స్- ఆగిన చోట నుంచే- జగన్ సర్కార్ నిర్ణయం వెనుక?ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలను గతంలో ఆగిన చోట నుంచే తిరిగి నిర్వహిస్తామని ఇప్పటికే ఎస్ఈసీ ప్రకటించగా..… Read More
Delhi-Hyderabad: కోడలిని లాడ్జీకి తీసుకొచ్చి అత్యాచారం చేసిన మామహైదరాబాద్: కొడుకు భార్యను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడైన మామ. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హబీబ్… Read More
Mukesh Ambani ఇంటి వద్ద అర్ధరాత్రే కారు పార్క్: సీసీటీవీ ఫుటేజీ ఇదే: భారీ పేలుడుకు కుట్రముంబై: పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ నివాసం.. ఆంటిలియా వద్ద చోటు చేసుకున్న సంఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవ… Read More
జమిలి ఎన్నికలు వస్తే వైసీపీని ఇంటికి పంపిస్తాం..చక్రవడ్డీతో సహా బదులిస్తాం:చంద్రబాబుసొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు కుప్పం టిడిపి శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో… Read More
భారత్ బంద్: జీఎస్టీ, పెట్రో ధరలకు నిరసనగా 40వేల వ్యాపార సంఘాలు, రైతు సంఘాల మద్దతున్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లులకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య శుక్రవారం దేశ వ్యాప్తంగా బం… Read More
0 comments:
Post a Comment