సిండికేట్ బ్యాంకులో అధికారులు నకిలీ పాసుపుస్తకాలు.. ఏజెంట్లతో కలిసి బ్యాంకులో ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచే చేను మేసిన చందంగా బ్యాంకు ఇచ్చే రుణాలకు బోగస్ పత్రాలు జత చేసి రుణాలు అప్పనంగా కాజేశారు సదరు బ్యాంకు మేనేజర్ .కోటి రూపాయలకు పైగా ఫ్రాడ్ చేసిన మేనేజర్ పని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31S6cyy
Tuesday, August 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment