Tuesday, August 20, 2019

చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు.. ఇంట్లో లేని మాజీ కేంద్ర మంత్రి...

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరానికి చుక్కెదురు కావడంతో సీబీఐ అధికారులు అలర్టయ్యారు. ఢిల్లీ హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో చిదంబరం సవాల్ చేయగా .. కాసేపటి క్రితం సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు. ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30vX4z2

Related Posts:

0 comments:

Post a Comment