న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరానికి చుక్కెదురు కావడంతో సీబీఐ అధికారులు అలర్టయ్యారు. ఢిల్లీ హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో చిదంబరం సవాల్ చేయగా .. కాసేపటి క్రితం సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు. ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30vX4z2
చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు.. ఇంట్లో లేని మాజీ కేంద్ర మంత్రి...
Related Posts:
వీరు చెబితే గెలిచేస్తారా: చంద్రబాబు నోట గ్యాంబ్లర్ల మాట: వైసీపీ ఎదురు దాడి..!ఏపీలో ఎన్నికల్లో గెలుపు పైన ఎవరి అంచనాల్లో వారున్నారు. అనేక సర్వే సంస్థల పేర్లతో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు బిజీగా ఉన్న… Read More
ట్రబుల్ షూటర్ తో విభేదాలు లేవు, ఇద్దరూ కాంగ్రెస్: ఆయనతో పని చేస్తున్నా, మంత్రి జారకిహోళి !బెంగళూరు: ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు… Read More
మాజీ లవర్ తాజా గర్ల్ ఫ్రెండ్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యప్రేమించిన వాడు మోసం చేసినా భరించిన ఓ యువతి మాజీ ప్రేమికుడి గర్ల్ ఫ్రెండ్ వేధింపులు భరించలేకపోయింది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రేమికుడు మోసం … Read More
నగర శివార్లలో ప్రమాద ఘంటికలు..! ఎంజాయ్ విత్ గంజాయి అంటున్న యూత్..!!యాదాద్రి/హైదరాబాద్ : యువతను లక్ష్యంగా చేసుకొని అక్రమార్కులు గంజాయి దందాకు తెరలేపారు. ఒకప్పుడు పచ్చని పంటలు, ద్రాక్ష, మామిడి తోటలు, పాడిపంటలతో ఉన్న శివ… Read More
విద్యా శాఖామంత్రి ఓ దౌర్భాగ్యుడు..విద్యార్థుల ఉసురు తగిలి నాశనం అవుతావ్...కోమటి రెడ్డి తిట్ల దండకంతెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల బాధ్యత ప్రభుత్వానిదే అని కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫైర్ అయ్యారు… Read More
0 comments:
Post a Comment