హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తనయుడు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు లైన్ క్లియర్ చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, కేటీఆర్ను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OgYfgQ
ఇవే నిదర్శనం!: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, కేటీఆర్కు లైన్ క్లియర్ చేస్తున్నారా?
Related Posts:
priyanka Reddy Murder: నటి ప్రత్యూష తల్లి స్పందన, కీలక సూచనలుహైదరాబాద్: నగర శివారులోని శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు 24 గంటలలోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిని అదుపు… Read More
సోదరీకి బదులు 100కు ఫోన్ చేసి ఉంటే బాగుండేది..హోంమంత్రిదారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి తన సోదరీకి బదులుగా పోలీసుల రక్షణ కోసం 100కు డయల్ చేసి ఉండాల్సిందని తెలంగాణ హోంమంత్రి మహ్మమూద్ ఆలీ అన్నార… Read More
హేమాహేమీల మధ్య ఉద్ధవ్ ప్రమాణం: స్పెషల్ అట్రాక్షన్..ముఖేష్ అంబానీ ఫ్యామిలీ..సోనియా, రాహుల్ డుమ్మాముంబై: ముంబైలోని శివాజీ పార్కులో వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రకు ఆయన … Read More
Priyanka reddy murder:సాయంత్రం నుంచి మద్యం సేవించి, టైర్ పంక్చర్ చేసి, హెల్ప్చేసినట్టు నటించి...వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రియాంక సామూహిక లైంగికదాడి, హత్య పథకం ప్రకారమే జరిగిందని పోలీ… Read More
Karem Sivaji: వైసీపీ తీర్థం పుచ్చుకున్న కారెం శివాజీ: పార్టీ ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి..!అమరావతి: మాల మహానాడు మాజీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన… Read More
0 comments:
Post a Comment