హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరో సారి మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఏకపక్షంగా చంద్రశేఖర్ రావు పరిపాలన కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్ సొంత పార్టీ నాయకులను హీనంగా చూస్తూ ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBduzD
కేసీఆర్ ది ఒంటెద్దు పోకడ..! లోక్ సభ ఫలితాలతో మబ్బులు విడిపోతాయన్న రేవంత్..!!
Related Posts:
లవ్ జిహాద్ చేసేవారిని నాశనం చేస్తాం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరికభోపాల్: లవ్ జిహాద్పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ పేరిట మతమార్పిడి కుట్రలకు పాల్పడే వారిని నాశనం చ… Read More
GHMC Election Results 2020 Live:మేయర్ పీఠం ఎవరిది..?డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 150 డివిజన్లకు పోలింగ్ జరుగగా 149 డివిజన్లకు పోలింగ్ డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరుగగా… Read More
Riots: సీఎం సొంత జిల్లాలో మతఘర్షణలు, 62 మంది అందర్, కొడుకు ఎంట్రీతో టెన్షన్, కర్ఫ్యూ, ఏం జరిగింది!బెంగళూరు/ శివమొగ్గ: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మతఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, సీఎం వారసుడు, స్థానిక మంత్రి రంగంలోకి దిగడం… Read More
హోరాహోరీ పోరులో బీజేపీ విజయాల నమోదు .. ఇప్పటివరకు 24 స్థానాల్లో కమలవికాసం జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్ పార్టీ తో నువ్వా నేనా అన్నట్లు తల పడుతోంది. ఈరోజు ఉదయం పూట కౌంటింగ్ ప్రారంభమైన మొదట్లో 80 స్థానాల వరకు ఆధి… Read More
కేంద్రంతో రైతుల చర్చలు : మళ్లీ కొలిక్కి రాకుండానే.. ఆ ఒక్కటే కాస్త ఉపశమనం.. ఇవీ హైలైట్స్రైతులు-కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. సుమారు 7గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చలు ఏ అంశం కొలిక్కి రాకుండానే ముగ… Read More
0 comments:
Post a Comment