న్యూఢిల్లీః జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపుర వద్ద కిందటి నెల 14వ తేదీన చోటు చేసుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాద దాడులు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ సహా కొన్ని రాజకీయ పార్టీలు సందేహాలు లేవనెత్తాయి. దేశంలో ఎన్నికలకు ముందే ఇలాంటి దాడులు గానీ, పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం గానీ ఎందుకు ఏర్పడుతుందంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hpki3k
ఉపాధి అవకాశాలా? ఉగ్రవాద సమస్యాః ఎన్నికల్లో పెను ప్రభావం చూపే అంశాలివే..
Related Posts:
ఏపీ పంచాయతీ తొలిదశ ఎన్నికల ఫలితాలు: జగన్ పార్టీ మద్దతుదారులదే హవా, డీలాపడ్డ టీడీపీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ఫలితాలు వెలవడుతున్నాయి. మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు పోలింగ్ ముగిసింది. 4గంటలకు కౌంటింగ్ ప్రా… Read More
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ .. రేపటికి వాయిదాజగన్ అక్రమాస్తుల కేసుల విచారణ శరవేగంగా సాగుతుంది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులపై మంగళవారం నాడు విచారణ కొనసాగింది. ప్రజా ప… Read More
సమాజంలో ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చు.!ది బ్యూటీఫుల్ వరల్డ్ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతిన్యూఢిల్లీ/హైదరాబాద్ : ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సందర్శన ద్వారా ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చని, అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్త… Read More
యూట్యూబ్ కోసం దోపిడీ ప్రాంక్, కాల్పుల్లో యవకుడి మృతిClick here to see the BBC interactive యూట్యూబ్ కోసం కొందరు యువకులు దోపిడీ ప్రాంక్ వీడియో చేస్తుండగా కాల్పులు జరగడంతో 20 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన… Read More
ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య: దోషికి ఉరిశిక్ష విధించిన సైబరాబాద్ కోర్టుహైదరాబాద్: నగర శివారు నార్సింగి పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. 2017 నాటి ఈ కేసుల… Read More
0 comments:
Post a Comment