Sunday, March 10, 2019

సర్జికల్ స్ట్రైక్స్: బాలాకోట్‌లోకి మీడియాను ఎందుకు రానివ్వట్లేదు, అక్కడ అసలేం జరుగుతోంది?

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్ ప్రాంతంలో జైష్ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసిన విషయం తెలిసింది. తమకు ఎలాంటి నష్టం జరగలేదని పాక్ నమ్మించే ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ దాడి అనంతరం 250 నుంచి 350 సెల్‍‌ఫోన్ల వరకు మూగబోయాయి. దీంతోనే దాడి వల్ల వందలాది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XNDRIp

Related Posts:

0 comments:

Post a Comment