హైదరాబాద్ : ఇంటర్ రిజల్ట్స్ మంటలు విద్యాకుసుమలా ఊపిరితీస్తున్నాయి. బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల మరణానికి దారితీస్తోంది. ఫలితాలు రీ వాల్యుయేషన్ చేస్తామని ప్రభుత్వం హామీనిచ్చినా .. అవమానభారంతో పసిమొగ్గలు పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికే దాదాపు 23 మంది విద్యార్థులు తనువు చాలించగా .. తాజాగా నారాయణపేట్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని కన్నవారికి కడుపుకోత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZF8W1V
మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ : ఊపిరొదిలిన 20కిపైగా మంది ..
Related Posts:
రూ. 12 కోట్ల కారులో వచ్చి వరద భాదితులకు రూ. 1 కోటి విరాలం, ఎంటీబీ రూటే సపరేటు!బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ మరో సారి వార్తల్లో నిలిచారు. రూ. 12 కోట్… Read More
నగరానికి వ్యాపించిన కొత్త సంస్కృతి..! టాటూలతో మురిసిపోతున్న యువత..!!హైదరాబాద్ : పచ్చబొట్టు చెరిగీ పోదూలే.. నా రాజా.. అని ఓ మహానుభావుడు అన్నట్టు అది ఇప్పుడు యువతలో ట్రెండీగా మారింది. ఇంత కాలం ఎక్కడో విదేశాల్లో ఉండే పచ్చ… Read More
రైల్వే రక్షణకు ప్రత్యేక కమాండోలు... కశ్మీర్కు మొదటి బ్యాచ్...రైల్వేను ఉగ్రవాదులతోపాటు ఆసాంఘీక కార్యకాలపాలు చర్యల నుండి కాపాడేందుకు ఇక నుండి రైల్వే శాఖ ప్రత్యేక కమాండోలను తయారు చేసింది. కోరాస్ అనే కమాండో వ్యవస్థక… Read More
జగన్ కు పవన్ వార్నింగ్..నేను తెగిస్తే: మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కొనే కుట్ర: డబ్బు పంచి అధికారంలోకి..!జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికార పార్టీ పేరుతో తీవ్ర ఆరోపణలు చేసారు. జనసన పైన వైసీపీకి ఎందుకింత కక్ష్య అన… Read More
నాడు-నేడు.. యాచకురాలి గానం మధురం.. ఛాన్స్ ఇచ్చిన శంకర్ మహదేవన్ (వీడియో)కోల్కతా/ముంబై : ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో తెలియదు. ఎవరీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో అంచనా వేయలేం. సినిమాలు, రాజకీయాల్లో వాడే బండ్లు ఓడలు, ఓడలు బండ… Read More
0 comments:
Post a Comment