న్యూఢిల్లీ : సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని భారత్ స్పష్టంచేసింది. ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని మరోసారి తేల్చిచెప్పింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి అంటూనే .. మరోవైపు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడింది. దీంతోపాటు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం ఏంటని ప్రశ్నించింది. ఓ వైపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EYUpWo
ఉగ్ర మూకలపై ఉక్కుపాదం : పాకిస్థాన్ కు ఇండియా వార్నింగ్
Related Posts:
అమెజాన్ సంస్థలో కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు.. వచ్చే ఐదేళ్లలో కల్పిస్తామన్న జెఫ్ బెజోస్మూడు రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చిన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ శుభవార్త చెప్పారు. ఇండియాలో తమ సంస్థ ద్వారా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల కొ… Read More
స్మార్ట్ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి..: నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారంతూర్పుగోదావరి: కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాలి పటాలు ఎగరవేద్దామంటూ తీసుకెళ్లి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచ… Read More
రాజధానిపై రేపే తేల్చేస్తారా..? ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠహైపవర్ కమిటీ నివేదికపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ శనివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. పరిపాలన వికేంద్రీకరణ,సమగ్… Read More
ద్వారంపూడిది నేర చరిత్ర... జగన్ బినామీ .. పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలువైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గలేదు. ఈ నేపధ్యంలో ద్వారంపూడిపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఫ… Read More
ఆ ముగ్గురిలో టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరు? రేవంత్కు దక్కుతుందా? హైకమాండ్ మొగ్గు ఎవరివైపు..టీపీసీసీ చీఫ్ పదవికి త్వరలోనే రాజీనామా చేయబోతున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం కాంగ్రెస్ … Read More
0 comments:
Post a Comment