Saturday, March 9, 2019

ఉగ్ర మూకలపై ఉక్కుపాదం : పాకిస్థాన్ కు ఇండియా వార్నింగ్

న్యూఢిల్లీ : సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని భారత్ స్పష్టంచేసింది. ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని మరోసారి తేల్చిచెప్పింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి అంటూనే .. మరోవైపు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడింది. దీంతోపాటు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం ఏంటని ప్రశ్నించింది. ఓ వైపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EYUpWo

Related Posts:

0 comments:

Post a Comment