Saturday, March 16, 2019

చంద్ర‌బాబు ఎన్నిక‌ల శంఖారావం: నేడు లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితా : పార్టీ నేత‌ల‌తో..ప్ర‌జ‌ల్లోకి..!

టార్గెట్ 150 ప్లస్‌. టిడిపి అధినేత చంద్రబాబు ల‌క్ష్యం ఇదే. ఇప్ప‌టికే అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసిన చంద్ర‌బాబు ఎన్నిక ల శంఖారావం పూరించ‌నున్నారు. ముందుగా తిరుమ‌ల చేరుకొని శ్రీవారిని ద‌ర్శించుకుంటారు . అనంత‌రం తిరుప‌తి వేదిక‌గా ఎన్నిక‌ల స‌మ‌ర శంకం పూరిస్తారు. వ‌రుస‌గా అన్ని జిల్లాల కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించిన త‌రువాత ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W6R7pZ

Related Posts:

0 comments:

Post a Comment