తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా చెలరేగిన దొంగ ఓట్లు, నకిలీ ఓటర్ల కలకలం సద్దు మణగట్లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-జనసేన నేతలు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. దీనిపై ఈసీ ఆరా తీస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ ఓట్లను వేయించడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tw41Pf
Sunday, April 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment