తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా చెలరేగిన దొంగ ఓట్లు, నకిలీ ఓటర్ల కలకలం సద్దు మణగట్లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-జనసేన నేతలు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. దీనిపై ఈసీ ఆరా తీస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ ఓట్లను వేయించడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tw41Pf
కంటిచూపుతో దొంగఓటరును పట్టుకోవడం ఏదైతే ఉందో.. ఆవిడ సీబీఐకి పర్ఫెక్ట్: మహేష్ కత్తి
Related Posts:
పదవి నుంచి తప్పుకుంటారా? అయితే ప్రత్యామ్నాయం చూపి వెళ్లండి..!కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి … Read More
మీడియా సిబ్బందిపై ఫైరింగ్.. ఢిల్లీలో సినిమాను తలపించిన సీన్..ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన సినిమా సీన్ను తలిపించింది. న్యూస్ కవరేజ్కు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేట్ ఛానెల్ సిబ్బందిపై ఇద్దరు దుండగులు కాల… Read More
రాహుల్గాంధీ జిందాబాద్, కోజికోడ్ రోడ్ షోలో చిన్నారి హంగామా.. ముద్దుపెట్టిన రాహుల్కోజికోడ్ : అమేథీ ప్రజలు తిరస్కరించగా .. వాయనాడు ప్రజలు అక్కున చేర్చుకోవడంతో అక్కడి ప్రజలకు ధన్యావాదాలు చెప్పేందుకు వచ్చిన రాహుల్ గాంధీ పర్యటన ఆదివారంత… Read More
విషమిచ్చి .. లైంగికదాడికి పాల్పడ్డి ... మధ్యప్రదేశ్లో దారుణం ...కోటా : నవ భారతం .. అత్యాచారంగా మారిపోతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళ లైంగికదాడికి గురవుతూనే ఉంది. మరికొందరు కీచకులు రేప్ చేసి.. ఊపిరి తీసి తమ పైశాచికత… Read More
సిల్చార్ బోగీల్లో మంటలు .. హైరానా పడ్డ ప్రయాణికులుడిస్పూర్ : నైరుతి రుతుపవనాల ఆగమనం కాస్త ఆలస్యం కావడంతో భానుడి భగ భగలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎండలకు బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇ… Read More
0 comments:
Post a Comment