Sunday, April 18, 2021

కరోనా విలయం: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు రద్దు -21న శ్రీరామ నవమి ఆన్ లైన్‌లోనే

తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5093 కొత్త కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జరగాల్సిన అనేక కార్యక్రమాలు, సినిమా షూటింగ్‌లు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32muMJV

Related Posts:

0 comments:

Post a Comment