పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు షాక్ ఇచ్చారు. ఆయన టిడిపి వీడటానికి సిద్దమయ్యారు. గతంలో ప్రజారాజ్యం లో పోటీ చేసిన కొత్తపల్లి ఇప్పుడు జనసేన బాట పట్టారు. నర్సాపురం ఎంపీగా నాగబాబు పోటీ చేస్తుండటం తో కొత్తపల్లి నర్సాపురం ఎమ్మెల్యేగా నర్సాపురం నుండి పోటీకి దిగుతున్నట్లు సమాచారం. దీంతో..ఇప్పటికే జనసేన నుం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmXpjk
టిడిపికి కొత్తపల్లి షాక్ ..జనసేన నుండి నర్సాపురం బరిలోకి..!
Related Posts:
వలస పక్షులకు ఇప్పట్లో నో ఛాన్స్- క్లారిటీ ఇచ్చేస్తున్న జగన్- కారణమిదేనా ?ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీతో పాటు విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు వరుసగా వైసీపీ బాట పట్… Read More
ఇవాంకా ట్రంప్కు షాక్ : ఆమెతో భేటీ అయిన ఆస్ట్రేలియా మంత్రికి కరోనా పాజిటివ్..కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్ని స్తంభించిపోయే స్థితిలోకి నెట్టివేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గంటగంటకూ పెరుగుతోన్న కొత్త కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోం… Read More
ఏపీలో కలకలం రేపుతున్న కరోనా: కడపలో కొత్తగా రెండు కేసులు, గల్ఫ్ వచ్చినవారికేఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలోని బెల్లమండి వీధికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం మక్కా నుంచి కడ… Read More
బిగ్ న్యూస్: సీఎం జగన్ నెత్తిన కేంద్రం పాలు.. పోలవరం ప్రాజెక్టుకు రూ.48వేల కోట్లు ఆమోదంఆంధ్రప్రదేశ్ వరదాయినిపోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైనది.. భారీ ఖర్చుతో కూడుకున్న భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి… Read More
ఏపీ స్ధానిక పోరులో అభ్యర్ధులకు సవతి పోరు.. ఎక్కడెలా ముంచుతుందో తెలియక టెన్షన్..ఏపీ స్ధానిక ఎన్నికల్లో అభ్యర్ధులకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రత్యర్ధులతో పాటు మరో కొత్త ప్రత్యర్ధి పరిచయం కానున్నారు. ఆ ప్రత్యర్ధి ఇతర ప్రత్యర్ధుల్లా కా… Read More
0 comments:
Post a Comment