Thursday, March 21, 2019

టిడిపికి కొత్త‌ప‌ల్లి షాక్ ..జ‌న‌సేన నుండి న‌ర్సాపురం బ‌రిలోకి..!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టిడిపి సీనియ‌ర్ నేత కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు షాక్ ఇచ్చారు. ఆయ‌న టిడిపి వీడ‌టానికి సిద్ద‌మ‌య్యారు. గ‌తంలో ప్ర‌జారాజ్యం లో పోటీ చేసిన కొత్త‌ప‌ల్లి ఇప్పుడు జ‌న‌సేన బాట ప‌ట్టారు. న‌ర్సాపురం ఎంపీగా నాగ‌బాబు పోటీ చేస్తుండ‌టం తో కొత్త‌ప‌ల్లి న‌ర్సాపురం ఎమ్మెల్యేగా న‌ర్సాపురం నుండి పోటీకి దిగుతున్న‌ట్లు స‌మాచారం. దీంతో..ఇప్ప‌టికే జ‌న‌సేన నుం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmXpjk

Related Posts:

0 comments:

Post a Comment