పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు షాక్ ఇచ్చారు. ఆయన టిడిపి వీడటానికి సిద్దమయ్యారు. గతంలో ప్రజారాజ్యం లో పోటీ చేసిన కొత్తపల్లి ఇప్పుడు జనసేన బాట పట్టారు. నర్సాపురం ఎంపీగా నాగబాబు పోటీ చేస్తుండటం తో కొత్తపల్లి నర్సాపురం ఎమ్మెల్యేగా నర్సాపురం నుండి పోటీకి దిగుతున్నట్లు సమాచారం. దీంతో..ఇప్పటికే జనసేన నుం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmXpjk
టిడిపికి కొత్తపల్లి షాక్ ..జనసేన నుండి నర్సాపురం బరిలోకి..!
Related Posts:
కళ్ల ముందే నా తండ్రిని కాల్చి చంపారు... మంగళూరు కాల్పుల్లో చనిపోయిన బాధితుడి కూతురుపౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత పదిరోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు , చెలరేగుతుండడంతో పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసింద… Read More
టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల కుటుంబంలో విషాదంఅనంతపురం: మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం నెలకొంది. పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జలప్ప అనారోగ్యంతో ఆదివారం కన్నుమూ… Read More
మమతా బెనర్జీ బృందాన్ని లక్నో ఎయిర్పోర్టులోనే అడ్డుకున్న పోలీసులులక్నో: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తీవ్రంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆందోళనకారుల… Read More
రాజధాని నిర్మాణంపై లీకులు కాకుండా నివేదిక బహిర్గతం చేయాలి.. రాఘవులుఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం , అధికారిక వికేంద్రీకరణపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాస్పదంగా మారిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే పలు రాజకీ… Read More
క్రిస్మస్ పండుగ కోసం సొంతూరికి సీఎం జగన్.. ఫ్యామిలీతో కలిసి మూడ్రోజులు అక్కడే..ఏపీ సీఎం జగన్ ఎప్పటిలాగే ఈసారి కూడా క్రిస్మస్ వేడుకల్ని సొంతూరు పులివెందులలోనే జరుపుకోనున్నారు. ఫ్యామిలీతో కలిసి పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలో … Read More
0 comments:
Post a Comment