హైదరాబాద్ : సహాయం కోసం అర్థిస్తున్న రైతులగురించి పట్టించుకోని బీజేపి ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తున్న నీరవ్ మోదీ, చోక్సీ, మాల్యా లాంటి వారికి మాత్రం ఊడిగం చేస్తోందని ఏఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. రాఫెల్ యుద్ద విమానాల కొనెగోలు కేవలం అంబానీ కుటుంబానికి మేలుచేసేందకే ప్రధాని మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. మోదీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CnxpPp
రైతులను ఆదుకోలేని బీజేపి బ్యాంకులను లూటీ చేస్తున్న వారిని రక్షిస్తోంది..!శంషాబాద్ లో రాహుల్ ఫైర్
Related Posts:
వైమానిక దళ పైలెట్లకు సెల్యూట్.. రాహుల్ : వెయ్యి ముక్కలు చేస్తామన్నారు..వెయ్యి కేజీల బాంబులేయడంన్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై మనదేశ వైమానిక దళం చేసిన దాడుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. రాజకీయ ప్రత్యర… Read More
ముందస్తు పొత్తే మేలు : కాంగ్రెస్ తో కలిసి పని చేస్తాం : చంద్రబాబు కొత్త వ్యూహం..!ఎన్నికల వేళ టిడిపి అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికల దిశగా పొత్తులు కుదర్చుకుంటే మేలని..ఈ దిశగా … Read More
పీవోకేలో దాడి నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పై భారత వాయుసేన మెరుపుదాడి చేశాక నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశీతంగా పరిశీలిస్తోంది. ఉదయం 3.30 బాలాకోట… Read More
ప్రతీకార దాడులు: సరిహద్దు దాటిన వైమానిక దళం..ఉగ్ర శిబిరాలు ఛిన్నాభిన్నంశ్రీనగర్: ఊహించిందే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొంత గడువు కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చ… Read More
వాయుసేన దాడితో 300 మంది ఉగ్రవాదుల మృతిఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఉగ్ర వాదుల మృతుల వివరాలను భ… Read More
0 comments:
Post a Comment