Tuesday, February 26, 2019

వాయుసేన దాడితో 300 మంది ఉగ్రవాదుల మృతి

ఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఉగ్ర వాదుల మృతుల వివరాలను భద్రతా దళాలు ధృవీకరించాల్సి ఉంది. దెబ్బకు దెబ్బ ..ఈ నెల 14న పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ ఆత్మాహుతిగా మారి తనను తాను పేల్చుకోవడంతో 40 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NtqFnk

Related Posts:

0 comments:

Post a Comment