అమరావతి: కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి శనివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. గత కొంత కాలంగా వైసీపీలో వారు అసంతృప్తితో ఉన్నారు. పార్టీని వీడుతున్నట్లు ఈ మధ్యనే గౌరు దంపతులు ప్రకటించారు. ఈ క్రమంలోనే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులు అమరావతిలో సీఎం చంద్రబాబును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UuSsXc
చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న గౌరు దంపతులు
Related Posts:
Coronavirus: దెబ్బకు దెయ్యం వదిలింది, హోమ్ క్వారంటైన్ కు ఈ -ట్యాగ్స్ లింక్, బయట తిరిగితే !బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్, లాక్ డౌన్ నియమాలు మరింతకఠినం చెయ్యాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలో హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారు బ… Read More
లాక్ డౌన్ పొడగింపు: అధికారి ప్రకటన.. దేశంలో16వేల మంది మృతి.. గ్లోబల్గా 1కోటి దాటిన కేసులు..సైంటిస్టులు, డాక్టర్లు, ప్రభుత్వాల అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి మరింత భయానకంగా విజృంభిస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక… Read More
ఏపీ ప్రైవేటు స్కూళ్లకు మరో షాక్- వేధింపులపై చర్యలు - ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సు..ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధల ఆగడాలను అరికట్టేందుకు వీలుగా కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిందేనని పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చే… Read More
ఇన్స్టాలో గుంటూరు విద్యార్థిని న్యూడ్ వీడియోలు: ఛార్జిషీట్: భయం పుట్టించేలా: వాసిరెడ్డి పద్మగుంటూరు: గుంటూరు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని చోటు చేసుకున్న ఆకృత్యంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. తోటి విద్యార్థిన… Read More
చైనా ప్రీ-ప్లాన్డ్ గానే ఘర్షణలకు తెగబడిందా... తెర పైకి సంచలన విషయాలు...భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి జూన్ 15న ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణకు సంబంధించి తాజాగా సంచలన విషయం వెలుగుచ… Read More
0 comments:
Post a Comment