Tuesday, March 19, 2019

కేసీఆర్ పై ఈసీకి వీహెచ్‌పీ ఫిర్యాదు...వారి మనోభావాలు దెబ్బతిన్నాయట

హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్‌ సభలో చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ హిందువులను ఉద్దేశిస్తూ'హిందూ గాళ్ళు-బొందు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OfzzVJ

0 comments:

Post a Comment