లండన్ : ఆర్థిక నేరగాడు.. లండన్లో తలదాచుకుంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి అక్కడి కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. భారత్నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అభ్యర్థన మేరకు నీరవ్ మోడీకి లండన్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. నీరవ్ మోడీ భారత్లో మనీలాండరింగ్కు పాల్పడి భారత్ నుంచి పారిపోయి లండన్లో తలదాచుకుంటున్నాడని ఈడీ అధికారులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FnPa2L
నీరవ్ మోడీకి షాక్: ఈడీ అభ్యర్థనపై అరెస్టు వారెంట్ జారీ చేసిన లండన్ కోర్టు
Related Posts:
ప్రధాని రేసులో ఆయన లేరు...సంచలన వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్ముంబై: 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది బీజేపీ యేతర కూటమే అని జోస్యం చెప్పారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.2019 లోక్సభ ఎన్నికల్లో… Read More
భార్య సమాధి వద్ద గుండె పోటుతో కుప్ప కూలిన పల్లె రఘునాధరెడ్డిఅసలే ఎండాకాలం కావటంతో ఎన్నికల ప్రచారం చేసి అలసిపోయిన నాయకులు కొందరు అనారోగ్యానికి గురయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్… Read More
ఎన్నికల టెన్షన్ కు దూరంగా మనవడు దేవాన్ష్ తో కలిసి ఆడుకున్న చంద్రబాబుఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల టెన్షన్ ను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 110 ప్రచార సభల్లో తీరిక లేకుండా పరిశ్రమించిన చంద్రబాబు పోలింగ్ కు సమయం దగ్… Read More
భద్రత గుప్పిట్లో రాష్ట్రం.. ముమ్మర తనిఖీలుఅమరావతి: రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో రాత్రి వేల పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్ సజావుగా సాగడానికి నిర్వహించే ఉద్దేశ్యంతో ఎక్… Read More
చిత్తూరు కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం..అనుమానాలుచిత్తూరు: చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు దగ్ధం అయ్యాయి. కలెక్టర్ కార్యాలయం కొన… Read More
0 comments:
Post a Comment