Saturday, September 14, 2019

జేసీ దివాకర్ రెడ్డి నోట జమిలి మాట ... మోడీ పాట

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే అనంతపురం సీనియర్ టీడీపీ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలయిందని ఆయన పేర్కొన్నారు. అది ఎక్కువైనా కావొచ్చు, తక్కువైనా కావొచ్చన్నారు జేసీ దివాకర్ రెడ్డి . దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర పరోక్ష కారణం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34TgxfY

Related Posts:

0 comments:

Post a Comment