వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే అనంతపురం సీనియర్ టీడీపీ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలయిందని ఆయన పేర్కొన్నారు. అది ఎక్కువైనా కావొచ్చు, తక్కువైనా కావొచ్చన్నారు జేసీ దివాకర్ రెడ్డి . దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర పరోక్ష కారణం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34TgxfY
Saturday, September 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment