Saturday, September 14, 2019

వీడియో వైరల్: జవాన్ల మృతదేహాలు తీసుకెళ్లేందుకు తెల్లజెండా ఎగురవేసిన పాక్

న్యూఢిల్లీ : సెప్టెంబర్ 11న పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంకు తూట్లు పొడుస్తూ ఆ దేశ సైనికులు భారత్‌పైకి కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకార చర్యగా భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు. ఈ ఇద్దరి పాక్ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ సైన్యం వచ్చింది. ఈ దృశ్యాలు కలిగిన వీడియో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NdWROb

Related Posts:

0 comments:

Post a Comment