హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్పై అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క బడ్జెట్ కేటాయింపులు, అప్పులపై లేవనెత్తిన అంశాలు చర్చకు దారితీశాయి. బడ్జెట్ కేటాయింపులు, అప్పులపై భట్టి ప్రస్తావించడంతో చర్చకు దారితీసింది. సీఎం కేసీఆర్ కల్పించుకొని .. వాస్తవాలు చెప్పాలని ... పదే పదే అబద్ధాలు వల్లెవేయొద్దని కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AgYnqb
Saturday, September 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment